Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Is This Best Time For Gold Investment A Head Of Gold Price Hike: కట్లు తెంచుకున్న రేసుగుర్రంలా బంగారం ధరలకు నియంత్రణ లేదు. రోజురోజుకు బంగారం ధర భారీగా పెరుగుతుండడంతో ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా..? బంగారంపై పెట్టుబడి పెడితే లాభమా నష్టమా తెలుసుకోండి.
Veera Raghava Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడిపై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ(Rama Rajyam Army Affairs)కి సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు వీరరాఘవరెడ్డి ఎవరు.. ? ఎందుకు హిందూ ధర్మ స్థాపనకు ఇతను రామరాజ్యం ఆర్మీ స్ఠాపించారు. సరైన క్రమంలో వెళ్లాల్సిన ఈయన ఆర్మీ ఎక్కడ అదుపు తప్పింది. అసలు ఈయన ఎవరు ? ఎందుకు దాడికి తెగబడ్డారు.
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Chandrababu vs Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Acharya Satyendra das: అయోధ్య రామ్ లల్లా ఆలయం ప్రధాన పూజారీ కన్నుమూశారు. ఆయన కొన్నిరోజులుగా లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ కు గురై రాముడిలో ఐక్యం అయ్యారు.
PM Modi US Tour: గత యేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి యూఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక టర్మ్ పూర్తి చేసుకొని ఓడిపోయి.. తిరిగి అమెరికా అధ్యక్షుడైన రెండో నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడు మీదున్నారు డొనాల్డ్ ట్రంప్.
Ex CM YS Jagan Mohan Reddy: ఉత్తరాంధ్రపై వైసీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా..! వైసీపీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత.. అక్కడ కొత్త ఇంచార్జ్ను నియమించేందుకు రెడీ అవుతోందా..! ఉత్తరాంధ్ర ఇంచార్జ్గా ఆ మాజీమంత్రి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారా..!
Mobile phone exploded in woman pant: మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ కు వచ్చింది ఆమె భర్తతో కలసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొబైల్ ఫోన్ టఫిక్ అని పేలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
AP Mega Dsc: నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్రాజ్ ను... నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
Calf flesh in jirra hanuman temple: టప్పా చబుత్రా జిర్రా హనుమాన్ ఆలయంలో కొంత మంది ఆగంతకులు మాంసంముద్దల్ని పడేశారు. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని మండిపడుతున్నాయి.
BC Meeting In Kamareddy: తెలంగాణలో బీసీ సభకు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా..! కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందా..! రాష్ట్రంలో కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ నిర్వహిస్తున్నారా..! ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారా..!
Chiranjeevi About his Grandfather: తాజాగా చిరంజీవి బ్రహ్మ ఆనందం కార్యక్రమంలో పాల్గొని, తన తాతయ్య రసికుడని తనకు ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక అక్కడితో ఆగకుండా.. ఇంకెంతమంది ఉన్నారో అని కూడా అన్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది..
Telangana MLC Elections: ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది..! దాదాపు 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో.. కమలనాథులంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు..! ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు..! వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారా..!
IND vs ENG Dream11 Prediction Today Match: ఇంగ్లాండ్తో మూడో వన్డేలో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. సిరీస్ సొంతం కావడంతో ఈ మ్యాచ్కు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్ ఇవ్వొచ్చు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Cricket: 2025 సంవత్సరంలో టీం ఇండియా జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ని 4-1 తో కైవసం చేసుకున్న భారత్.. అదే జోరును వన్డేలలోను కొనసాగిస్తోంది. మొదటి రెండు వన్డే మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే టీంఇండియా మంచి ఫామ్లో కనపడుతోంది. ఈ రోజు ఇంగ్లాండ్తో జరగబోయే మూడో వన్డేలోను విజయం సాధించి వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.