US- Bharat Illegal Migrants: డొనాల్ట్ ట్రంప్ అమెరికా ఎన్నికల సందర్బంగా వాళ్ల దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమేస్తామని హామి ఇచ్చారు. అయితే ఎన్నికల్లో చెప్పినట్టే అధికారంలో వచ్చిన తర్వాత అక్రమ వరసదారుల భరతం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వివిధ దేశ వాసులను ఆయా దేశాలకు డిపోర్ట్ చేస్తున్నట్టే.. భారత్ నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత విమానం భారత్ వచ్చింది. ఇపుడు రెండో విమానం భారత్ లో లాండ్ అయింది.
Indian Illegal Migrants: అమెరికా నుంచి అక్రమవలసదారులను రిటర్న్ పంపిస్తోంది అగ్ర రాజ్యం. ఇందులో భాగంగా భారత్ నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వారిని పంపించేందుకు మరో రెండు యుద్ధ విమానాలను రెడీ చేసింది. కొత్తగా వచ్చే రెండు విమానాల్లో రేపు మరో ప్లైట్ 119 మందితో ఆదివారం అమృత్సర్లో దిగనుంది. అయితే, మరో విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అమెరికా.
Modi US Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక అధ్యక్షుడితో భేటి అయ్యారు. అంతకు ముందు పలువురు అమెరికా పారిశ్రామిక వేత్తలతో భేటి అయ్యారు. అందులో డొనాల్డ్ ట్రంప్ కు ముందు నుంచి అండగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ మోడీతో వాషింగ్టన్ లో భేటి కావడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
Modi - Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనతో తొలిసారి భేటీ కావడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు ప్రపంచ నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పన్నులు , వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు.
PM Modi US Tour: గత యేడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి యూఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక టర్మ్ పూర్తి చేసుకొని ఓడిపోయి.. తిరిగి అమెరికా అధ్యక్షుడైన రెండో నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడు మీదున్నారు డొనాల్డ్ ట్రంప్.
Maha Kumbh mela 2025: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో అధికారులు హైఅలర్ట్ అయ్యారు.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
Delhi Republic Parade: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు.
Donald Trump Oath Ceremony: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మంచి విజయం సాధించారు. ఓట్లతోపాటు, ఎలక్టోరల్ ఓట్లలోనూ తిరుగులేని విజయం సాధించి రెండోసారి నేడు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్ష పీఠం చేజిక్కించుకొని సంచలనం రేపారు.
Donald Trump As President of America: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. గడ్డకట్టే చలిలో...అంటే మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ప్రత్యేకతలు ఇవే..
Narendra Modi Powerful Speech In Visakhapatnam: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రోడ్ షో అనంతరం జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు.
PM Modi AP Tour: విశాఖలో ఈరోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.
PM Narendra Modi Will Launch Rs 2 Lakh Crore Worth Of Projects: ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తుండడంతో భారీ ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జరగనున్నాయి.
All Set To PM Narendra Modi Vizag Visit: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖలో ముగ్గురు రోడ్ షో చేపట్టనున్నారు.
PM Narendra Modi AP Visit Arrangements: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేశ్ పర్యవేక్షణలో ప్రధాని పర్యటన జరగనుంది.
PM Narendra Modi AP Visits On Jan 8th: ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టాక రెండో సారి ఏపీకి రానున్నారు. ఈనెల 8వ తేదీన అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు.
PM Narendra Modi Second Visit To AP On Jan 8th: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాతి ప్రధాని మోదీ రెండో సారి ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈనెల 8వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు ఎంపీ రమేశ్ ప్రకటించారు.
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Pawan Kalyan: బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంతర్జాతీయం గా కాక రేపుతోంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీ పాల్గొన్న కృష్ణదాస్.. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచినట్టు అక్కడి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ ను ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించగా.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్నయ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
US Transgenders Remove From Militery: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టకముందే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు తన క్యాబినేట్ కూర్పు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్నిసంచలన నిర్ణయాలను తీసుకునేందుకు కార్యాచరణ మొదులుపెట్టారు. అంతేకాదు యూఎస్ పరిపాలనప తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.