Sanjay dutt diehard fan: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఒక అభిమాని కలలో కూడా ఊహించుకుని విధంగా సర్ ప్రైజ్ చేసింది. ఏకంగా రూ. 72 కోట్ల ఆస్తుల్ని ఆయన పేరుమీద రాసి ఆమె చనిపోయింది.
Coconut Oil For Frizz To Soft Hair: కొబ్బరినూనె మన జుట్టకు బామ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తున్నాం. ఇది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. మంచి మాయిశ్చర్ కూడా అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. అయితే, కొబ్బరినూనె వాడే విధానం చాలా మందికి తెలియదు. ఎలా వాడాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
Vijayawada Metro: ఆంధ్రప్రదేశ్లో తొలి మెట్రో రైలుకు కార్యాచరణ ప్రారంభమైంది. మెట్రో రూట్ మ్యాప్ను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే రూట్లు, ఏయే స్టేషన్లు ఉంటాయి, ఎంత భూమి సేకరించనున్నారో తెలుసుకుందాం.
Lalitha jewellers kiran kumar reddy: లలిత జ్యూవెల్లర్స్ ఎండీ, సీఈవో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం ఉన్నారు. అప్పుడు చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.
Vidadala Rajini Vs MLA Prathipati Pulla Rao: పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్- వైసీపీ ఇంచార్జ్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుందా..! ఇటీవల వైసీపీ మాజీమంత్రి టార్గెట్గా వరుస కేసులు నమోదవుతున్నాయా..! అందుకే ఆ నేత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారా..! అంతేకాదు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు..
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
UK Illegal Immigrants: అక్రమ వలసదారులపై అగ్రరాజ్యాలు కన్నేశాయి. అమెరికా తరహాలో ఇప్పుడు ఇంగ్లండ్ సైతం గో బ్యాక్ ఇండియన్ అంటోంది. భారతీయ వలసల్ని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లే రైళ్లలో కోచ్ లని భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో బీహర్ లో మధుబని రైల్వేస్టేషన్ లో కొంత మంది ప్రయాణికులు రైలుపై రాళ్లతో దాడులు చేసి, ఏసీ కోచ్ అద్దాలు సైతం పగలకొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Delhi CM Candidate: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురుతోంది. ఫలితాలు వెల్లడై నాలుగు రోజులైనా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nacharam Pilgrims died in Madhya Pradesh: కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనకు చెందిన వీడియో వార్తలలో నిలిచింది.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ తగలనుందా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును ఒకేసారి రేవంత్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు పొంచి ఉన్నాయి. అందులో నుంచి బయట పడితే ఓకే.. లేకపోతే అంతే సంగతులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Bajaj Pulsar N125 Vs Hero Xtreme 125R: ఎప్పటి నుంచో బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్ట్రీమ్ 125R మోటర్సైకిల్స్లో ఎదో ఒక బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెండిటిలో ఏది బెస్టో? ఫీచర్స్ పరంగా ఏది బాగుంటుదో ఇప్పుడు తెలుసుకోండి.
India Alliance: బీజేపీకు వ్యతిరేకంగా జతకట్టిన ఇండియా కూటమి బీటలువారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూటమిలై అనైక్యతకు కారణమౌతున్నాయి. కూటమిలో అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
Bird Flu Alert: మొన్నటి వరకూ పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోళ్ల మరణానికి హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలింది. ఈ నేపధ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం చికెన్, గుడ్లు తినవచ్చా లేదా అని.
PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరింత ఉత్సాహాంగా ఉన్నారు. ఇప్పటికే ఖరారైన ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ చేరుకున్నారు ప్రధాని మోడీ. అక్కడ AI సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటి కానున్నారు. రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాకా వీరిద్దరి మధ్య జరగనున్న భేటిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Coconut Oil Benefits For Skin: కొబ్బరి నూనె చర్మానికి ఒక అద్భుతమైన సహజ పదార్ధం. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి, మృదువుగా చేయడానికి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.