Two Mega Star Actors Appearance In Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త ఇది. ఒకే సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన వారసులు మెరవబోతున్నారు.
Star Heroin: బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్. అంతేకాదు తాగుడుకు బానిసై సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. ఇంతకీ ఎవరా కథానాయిక అనే విషయానికొస్తే..
Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి టార్గెట్ గా మారారా..? తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీకి సంబంధించి సరదాగా చేసిన కామెంట్స్ తో చిరును కొంత మంది పనిగట్టుకొని మరి కొందరు ట్రోల్ చేసేస్తున్నారు. అసలు చిరంజీవిని టార్గెట్ చేయడాన్ని సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు సెలబ్రిటీలు. ఏం మాట్లాడినా సెలబ్రిటీస్ ను కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Anil-Chiru Movie: సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు సిద్ధమయ్యారు. తన 157వ సినిమాగా స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు.. తనని ఇంత వాడిని సమాజం కోసం రక్తదానం, నేత్ర దానం వంటి కార్యక్రమాలను చేపట్టడమే కాదు. దాన్ని సజావుగా నిర్వహిస్తూ వస్తున్నారు. సినిమా నటుడిగానే కాదు.. సామాజికంగా చేస్తోన్న సేవలకు గుర్తిస్తూ కేంద్రం ఆయన్ని పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులతో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఆయన స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ నిరంతరాయంగా ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన దాతలను చిరు ఘనంగా సత్కరించారు.
Chiranjeevi joins Modi Team: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వీలైనపుడల్లా తన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్యయ్య చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ మంచి గౌరవం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ కీలమైన తన టీమ్ లోకి తీసుకున్నారు.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
Chiranjeevi Lineup: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోలకు ధీటుగా వరుస చిత్రాలు చేస్తున్నారు. కొత్త కొత్త కథలతో యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అయితే విశ్వంభర సినిమా తర్వాత వరుసగా చేయబోయే దర్శకులను లైన్ లో పెట్టుకున్నారు.
Venkatesh: హీరో వెంకటేష్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్ సీనియర్ హీరోల్లో 60 ప్లస్ ఏజ్ లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ క్రియేట్ చేసిన రికార్డును వెంకటేష్ కూడా అందుకున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ఈ రికార్డ్ క్రియేట్ చేసారు.
Chiranjeevi Is In Congress Or BJP: కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఉండడం.. తెలంగాణలో కాంగ్రెస్తో సఖ్యత ఉండడంతో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎటు వైపు ఉన్నాడో అర్థం కావడం లేదు. అతడి రాజకీయ ప్రయాణం ఉత్కంర రేపుతోంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో అజాత శత్రువు. అన్ని పార్టీల్లో ఆయనను అభిమానించేవారున్నారు. తాజాగా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కలిసారు.
Balakrishna Honored with Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 2025 యేడాదికి గాను పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ, సేవా రంగాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకే ఇంటి నుంచి పద్మ అవార్డు అందుకున్న ఏకైక ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి కుటుంబం కంటే ముందు కపూర్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు పద్మ అవార్డులు అందుకున్నారు.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
Balakrishna Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ .. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి తెలుగు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను అనౌన్స్ చేసింది. అయితే సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. అయితే బాలకృష్ణ అవార్డు రావడంపై అందరు అభినందలు తెలిపినా.. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పడం వైరల్ అవుతోంది.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Chiranjeevi About Thaman: డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడిన ఎమోషనల్ మాటలు తన హృదయానికి తాకాయి అంటూ చిరంజీవి ఒక పోస్ట్ షేర్ చేశారు. బాలకృష్ణ సినిమా సక్సెస్ ఈవెంట్లో జరిగిన ఈ స్పీచ్ గురించి చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ వెయ్యడం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.