Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Rekha Gupta Takes Charge As New CM Of Delhi: ఢిల్లీ సీఎం ఎంపిక ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అనేక మంతనాలు.. లెక్కలు వేసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంను ఎవరో ఎంపిక చేశారు. రేపు ఢిల్లీ గడ్డపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Nandamuri Taraka Ratna Vardhanthi Wife Alekhya Left Alone: సినీ నటుడు.. రాజకీయాల్లో కొనసాగుతూ హఠాన్మరణం పొందగా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజకీయ పార్టీతోపాటు ఆ కుటుంబం పట్టించకోవడం లేదు. అతడి భార్య ఒంటరిగా మారిపోయారు. పిల్లలతో కలిసి తన భర్త వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Women Employees Work From Home: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అంతేకాదు మహిళలకు ఇంటి నుంచి పనిని కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేస్తోందట.
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
Liquor Price Hike In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో.. ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో తెలుసుకోండి.
Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.
Chandrababu Naidu: We Are Working AP Public Hopes And Aspirations: తమకు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక విజయంతో ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి రోజు, తొలి గంట నుంచి అదే పనిలో ఉన్నట్లు తెలిపారు.
YS Jagan Questions To Chandrababu On Employees PRC IR And 1st Day Salary Payment: ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు తీరని మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్, ఒకటో తేదీన జీతాల చెల్లింపులు ఏదీ లేదని విమర్శించారు.
YS Sharmila Demands Caste Census In Andhra Pradesh: కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Sonu Sood Donates 4 Ambulance To Andhra Pradesh: పేదలకు సేవలందిస్తూ 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన సినీ నటుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్కు భారీ విరాళం అందించారు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను విరాళం ఇచ్చారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Balakrishna Honored with Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 2025 యేడాదికి గాను పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ, సేవా రంగాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకే ఇంటి నుంచి పద్మ అవార్డు అందుకున్న ఏకైక ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి కుటుంబం కంటే ముందు కపూర్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు పద్మ అవార్డులు అందుకున్నారు.
Ambati Ramababu Slams To Chandrababu Davos Tour: ఎంతో ప్రచారం చేసుకుని వెళ్లినా దావోస్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చింది సున్నా అని.. చంద్రబాబు దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.