Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kerala Elephant Attacks: కేరళలో ఏనుగులు ఆలయంలోని ఉత్సవాలలో రచ్చ చేశాయి. ఒక్కసారిగా అక్కడున్న వారు టపాసులు పేల్చడంతో రెండు ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. అడ్డం వచ్చిన వాళ్లను తొక్కు కుంటూ ముందుకు వెళ్లిపోయాయి.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Dumbbells hung from private parts: కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొంత మంది సీనియర్ లు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడులు చేశారు. వారిని నగ్నంగా కాలేజీల్లో నిలబెట్టారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Pawan Kalyan Ready To Sanatana Dharma Parirakshana Yatra: మళ్లీ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బయల్దేరనున్నారు. దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ ఎక్కడ.. ఎందుకు పర్యటిస్తున్నాడో తెలుసుకోండి.
Daring kerala woman rescue husband: కేరళలో దంపతులు తోటలో మిరియాల తీగల నుంచి మిరియాల గింజలను బైటకు తీస్తున్నారు. అక్కడికి సమీపంలో ఒక బావి ఉంది. ఇంతలో సదరు వ్యక్తి బావిలోకి అదుపుతప్పి పడిపోయాడు.
Kerala boy biryani wish goes viral: కేరళలోని ఒక బాలుడు తన ఇంట్లో తల్లి దగ్గర తనకు అంగన్వాడీలో చికెన్ ఫ్రై, బిర్యానీ కావాలని క్యూట్ గా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
This Season Sabarimala Temple Income Records Break: అయ్యప్పస్వాముల దీక్ష కాలం ముగియడంతో శబరిమల ఆలయానికి సంబంధించిన ఆదాయం లెక్కించగా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కన్నెస్వామి హుండీతోపాటు ఇతర వాటితో కాసుల గలగల అయ్యింది.
Kallakkadal: కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ‘కల్లక్కడల్’ తుపాను హడలెత్తిస్తోంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
Sabarimala: 40 రోజుల అకుంఠిత అయ్యప్ప మండల దీక్ష తర్వాత మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఒక్కసారిగా అయ్యప్పలు పోటెత్తడంతో క్యూ లైన్లు కిలో మీటర్ల మేర ఉంది.
Elephant turns violent in kerala: కేరళలోని మలప్పురంలో జరిగిన ఉత్సవంలో ఏనుగులు రెచ్చిపోయాయి. అక్కడి భక్తులపై దాడులు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sabarimala: శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి 18 మెట్లపై పోలీసుల ఫోటో షూట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం ప్రత్యేక అధికారిని ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ నివేదిక కోరారు. డ్యూటీ తర్వాత మొదటి బ్యాచ్కు చెందిన పోలీసులు 18వ మెట్టు నుంచి ఫోటో తీశారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అది వివాదంగా మారింది.
Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక ఇంటి నుంచి అన్నా చెల్లెల్లైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు లోక్ సభలో సందడి చేయనున్నారు. తొలిసారి దిగువ సభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీ వాద్రా .. మోడీ, అమిత్ షాలే టార్గెట్ గా తన వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడింది.
Priyanka Gandhi Vadra: తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగింది ప్రియాంక వాద్రా గాంధీ. రాహుల్ గాంధీ.. పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ సీటుకు రాజీనామా చేసి ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి ని అట్టి పెట్టుకున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా ప్రియాంక వాద్రా ముందుంజలో ఉంది.
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించకపోతే ఏం జరుగుతుందో ఓ ముఖ్యమంత్రికి అయిన కాన్వాయ్ ప్రమాదం చెబుతోంది. ఈ సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
Rashmika Mandanna:రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ మూవీతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.