4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
Women Employees Work From Home: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అంతేకాదు మహిళలకు ఇంటి నుంచి పనిని కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేస్తోందట.
Employees Retirement Age Increased From 60 To 65 Hero GO: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఊహించినట్టుగానే పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రస్తుతానికి ప్రొఫెసర్లకు తీసుకోగా.. త్వరలోనే మిగతా వారికి తీసుకునే అవకాశం ఉంది.
8th Pay Commission Impact in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటు కోరిక తీరింది. ఇప్పుడిది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ముఖ్యంగా కనీస వేతనం భారీగా పెరగనుంది. అదే సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Telangana Unemployed JAC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు భారీ షాక్ తగిలింది. రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ 58 ఏళ్లకు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Telangana Unemployed JAC Demands Reduce Retirement Age 58 Years: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ వయసు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది.
No More Pay Commission Govt Likely To Introduce Performance Based Pay System: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు బిగ్ అలర్ట్. వేతన సవరణలో కొత్త వ్యవస్థ రానున్నదనే ప్రచారం జరుగుతోంది. వేతన సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానున్నదనే వార్తలతో ఉద్యోగ వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తుతున్నాయి.
Telangana Govt Employees News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణాంతరం అయ్యే ఖర్చుల ఛార్జీలను పెంచింది. పీఆర్సీ సూచన మేరకు రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే.. సంస్మరణ వేడుకల ఖర్చులకు ఈ డబ్బులు ఉపయోగపడనున్నాయి.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Employees Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయనుంది. ఉద్యోగుల సెలవుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cabinet Approves DA Hike: డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం పెంపునకు ఆమోద ముద్ర వేసింది. పెరిగిన డీఏ 46 శాతానికి చేరుకుంది. తాజా పెంపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘంపై గుడ్న్యూస్ చెప్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP Government: ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుందా అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. డీఏ పెంపుపై త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది.
Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.