When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్ అని అభివర్ణించారు.
4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
University Employees: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
University Employees Protest: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
University Employees Protest On DA HRA And Basic Payment: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలో మరో శాఖ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
8th Pay Commission DA Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా డియర్నెస్ అలవెన్స్పై స్పష్టమైన ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission How Were Salary Hikes: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఆనందంలో మునిగారు. అయితే గత పే కమిషన్లకు తాజా పే కమిషన్లలో ఏమేం మార్పులు జరిగాయో తెలుసుకోండి. దీనివలన మీకు పొందే లబ్ధి, ప్రయోజనాలు తెలుసుకోవచ్చు.
DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
No More Pay Commission Govt Likely To Introduce Performance Based Pay System: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు బిగ్ అలర్ట్. వేతన సవరణలో కొత్త వ్యవస్థ రానున్నదనే ప్రచారం జరుగుతోంది. వేతన సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానున్నదనే వార్తలతో ఉద్యోగ వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తుతున్నాయి.
DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
Govt Employees And Pensioners In New Year 2025 Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త సంవత్సర కానుకలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏలు.. వేతనాల పెంపు ఉండవచ్చు. డీఏ బకాయిల విడుదలతోపాటు జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
Pending 4 DAs Of Telangana Employees Discussion In Assembly: ప్రభుత్వం నుంచి రావాల్సిన డియర్నెస్ అలవెన్స్ పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో కీలక చర్చ జరగడంతో వాటిలో కదలిక వచ్చే అవకాశం ఉంది.
7th Pay Commission Salary DA Hike in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతుంటాయి. గత ఏడాది అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ పెంపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు గ్రేట్ న్యూస్ ఇది. ఇటీవలే డీఏ భారీగా పెరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుంది. డీఏ పెరగడంతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు DA 53 శాతానికి పెరిగింది. ఇది 3 శాతం పెంపుతో జూలై 2024 నుండి అమలులోకి వచ్చింది. అయితే DAని ప్రాథమిక వేతనంలో కలుపుతారా? Holi పండుగకు మరో 4% పెంపు వస్తుందా? 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఊహాగానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
7th Pay Commission DA Merge Updates in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. దాంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేసే విషయమై చర్చ నడుస్తోంది. ఇప్పుడీ విషయమై బిగ్ అప్డేట్ వెలువడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.