Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
Wife And Husband Commits Suicide In Tirumala: పవిత్రమైన తిరుమల కొండపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భార్యాభర్తలు తిరుమలలోని తాము బస చేసిన అతిథి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala Temple, భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ప్రసిద్ధ తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఆయన ఎవరో తెలుసా?
Tirumala Vaikunta Ekadashi: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో ప్రతి రోజు ఉత్సవమే. అందులో బ్రహ్మోత్సవాల కంటే అత్యధిక ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశికి ఉంది. సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనేది విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
Tirumala Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి సామాన్య భక్తులకు టీటీడీ అధికప్రాథాన్యత ఇస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Tirumala: దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 2025 కొత్త యేడాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు భక్తులు కొత్త యేడాది వేడుకలు జరిగాయి.
Bumber Good News To Tirumala Devotees Special Darshan: పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు.. ఈ సందర్భంగా అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు సకాలంలో దర్శనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవేంకటేశుని దర్శనార్థం నిత్యం వేలాదిమంది భక్తులు తహతహలాడుతుంటారు. అయితే, చివరి నెల కావడం, క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
TTD Decides Built Lord Venkateshwara Temple In Every State Capital: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆస్తుల విస్తరణకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం కోసం నిత్యం కొన్ని వేల మంది భక్తలు బారులుతీరుతుంటారు. అందుకే ప్రతినెల దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. టైట్ స్లాట్ టిక్కెట్లు, నడకదారిలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే జనవరి 5వ తేదీ నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.