Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అపుడుపుడు తన యాటిట్యూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది. తాజాగా ఈమె తన భర్త ముందే చేసిన పనికి కొంత మంది నెటిజన్స్ కావాలనే ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు భర్త ముందే అలా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ నెటిజన్స్ కు టార్గెట్ అయింది ఎక్స్ జబర్ధస్త్ బ్యూటీ.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టీవీ తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆపై వెండితెరపై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వెండితెరపై దుమ్ము దులుపుతోంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఎపుడు ఏది చేసినా.. సంచలనమే. అనసూయలో భక్తి యాంగిల్ కూడా ఉంది. అంతేకాదు వీలైనపుడల్లా మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది.
Yadadri Temple gets All Time Record Revenue due to Karthika Masam effect. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది.
Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే రికర్డు స్థాయిలో కోటి 9 లక్షల ఆదాయం వచ్చింది. ఇంత మెుత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ నేపథ్యలోనే బండి సంజయ్ యాదాద్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
Yadadri Temple will close on October 25 due to Solar Eclipse 2022. సూర్యగ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25న యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.