Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వ అపసోపాలు పడుతోంది. ఇప్పటికే పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయడం గమనార్హం.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Seethakka: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. తాజాగా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతుబంధు డబ్బులు ఏవి? అని ప్రశ్నించగా.. వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని సూచించారు.
Rythu Bandhu Limitation: రైతు బంధు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చెట్టు, పుట్టలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Rythu Bandhu Funds Released: రైతు బంధు నిధులను నేటి నుంచే విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాలన్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao on Rythu Bandhu: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్నారు. రూ.500 బోనస్తో రైతుల నుంచి వడ్లు ఎప్పుడు కొంటారు..? అని ప్రశ్నించారు.
Minister Harish Rao Vs Revanth Reddy: రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ వల్లే రైతుబంధు నిలిచిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. హరీశ్రావు కామెంట్స్తో ఆగిపోయిందని కాంగ్రెస్ మండిపడుతోంది.
Farmers Crop Loans Waiver News Updates : హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మరోసారి రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.
MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Rythu Bandhu: రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. వర్షకాలనికి సంబంధించిన రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఈ నెల 26 నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
Rythu Bandhu money credited Telangana farmers accounts. తెలంగాణ రైతులకు శుభవార్త అందింది. యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు సాయం కాసేపటి క్రితమే అందింది.
Kcr On Rythu Bandhu Scheme: తెలంగాణ రైతుల ఖాతాల్లో త్వరలోనే నగదు జమ కానుంది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి రిలీజ్ చేయాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.