World biggest traffic jam: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లే మార్గంలో ఎక్కడ చూసిన వాహానాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భక్తులు రోడ్లపైన వంటలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
Maha kumbhmela: కుంభమేళకు వచ్చిన దంపతులు చేసిన పనిని అక్కడున్న వారు నాగసాధులకు చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Maha kumbh mela 2025: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Jaya bachchan on mahakumbh stampede: కుంభమేళలో వందలాది మంది ప్రాణాలు విడిచారని ఎంపీ జయాబచ్చన్ ఆరోపణలు చేశారు. యోగి సర్కారు డెత్ ట్రొల్ ను దాచి పెడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Kumbh mela viral Girl: ప్రయాగ్ రాజ్ లో ఓవర్ నైట్ లో ఫెమస్ అయిన వైరల్ యువతి మోనాలీసా కుంభమేళను విడిచి తన గ్రామంకు వెళ్లిపోతుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో భారీ అనకొండ లాంటి సర్పం హల్ చల్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Fire breaks in kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.
Kumbh mela viral girl: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి రోజు వందలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళలో ఒక అమ్మాయి తెగ వైరల్గా మారింది.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో ప్రస్తుతం సాధ్వీ హర్ష రిచారియా చర్చనీయాంశంగా మారారు.
Paush Purnima Yog 2024: పుష్య మాసం పౌర్ణమి వేళ అరుదైన యోగం ఏర్పడుతుంది. అదే విధంగా రేపు కుంభమేళలో అత్యంత శక్తివంతమైన మొదటి షాహి స్నానం కూడా రేపు జరుగనుంది.
Ram Gopal Varma On Kumbh Mela | తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో వెనకడుగు వేయని ఆర్జీవీ ప్రస్తుతం చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈసారి ఏకంగా రాజకీయ నేతలు, ఓటింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాఖండ్లో హరిద్వార్ కుంభమేళా ప్రారంభమైంది. ఏప్రిల్ 1న కరోనా నిబంధనల నడుమ కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఇక్కడ పాటించాల్సి ఉంటుంది.
Kumbh Mela: ప్రముఖ ఆధాత్మిక ప్రవాహం కుంభమేళా త్వరలో ప్రారంభం కానుంది. దేశమంతా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపధ్యంలో కుంభమేళాను పురస్కరించుకుని ప్రత్యేక సూచనలు జారీ అయ్యాయి.
ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా 2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభం కానుంది. ఈ కుంభమేళా జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.