The country that prepared the world's first budget: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ను రూపొందించిన మొదటి దేశం ఏది..అసలీ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం.
Budget 2025: టాక్స్ పేయర్లు క్కువగా ట్యాక్స్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం టాక్స్ శ్లాబుల్ని సరళీకరించినప్పటికీ..నిర్దిష్ట మొత్తం ఆదాయం దాటితే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే కొన్ని పెట్టుబడులతో పన్ను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్ తగ్గించుకునేందుకు ఎలాంటి ప్రణాళికులు వేసుకోవాలో చూద్దాం.
Railway Ticket Concession: ఇండియన్ రైల్వేస్ నుంచి కీలకమైన అప్డేట్. సీనియర్ సిటిజన్లకు శుభవార్త. రైల్వే టికెట్లలో మరోసారి రాయితీ అందనుంది. కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26కి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది.
Tax Payers Top 5 Expectations On Union Budget 2025: కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతుండడంతో దేశవ్యాప్తంగా బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు బడ్జెట్పై ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో తమకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్పై ఉద్యోగులు ఆశించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
Budget 2025: ఆదాయపు పన్నుకు కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పది లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంతోపాటు కొత్తగా 25% శ్లాబ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సెషన్ లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇది కొత్త చట్టం, ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం తెలుసుకుందాం.
Budget 2025: రానున్న బడ్జెట్పై మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారైనా కరుణించాలని కోరుకుంటున్నారు. అటు పన్ను చెల్లింపుదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పన్ను విధానాల్లో సడలింపులు చేయవలసిన అవసరాన్ని నిపుణులు చెబుతున్నారు.
మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కీలకమైన ప్రకటనలు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. కనీన పెన్షన్ పెరగవచ్చు.
Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఏటా బడ్జెట్ గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని వర్గాలవారు తమకేమైనా మేలు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు సహాయం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర నగదు బదిలీ పథకాన్ని పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.
Budget 2025: బడ్జెట్ లో వ్యాపారస్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనున్నట్లు సమాచారం. బడ్జెట్ లో అనేక రకాల పాలిస్టర్, జిగట ప్రధానమైన ఫైబర్, మెషిన్స్ పై ట్యాక్స్ తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వస్త్ర, వస్త్ర ఎగుమతులకు బడ్జెట్ కేటాయింపులు 15శాతం పెరిగే అవకాశం ఉంది.
Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్టెట్ ఏ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఏ సమయంలో ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Gratuity Calculation Rules: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు తమ డిమాండ్స్ను పంపించాయి. మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఐదేళ్లు కంటిన్యూగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ లేదా కంపెనీకి రాజీనామా చేసే ఉద్యోగుల గ్రాట్యుటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
8th Pay Commission in telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులకు గుడ్న్యూస్. కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉండవచ్చు. అదే సమయంలో ఈపీఎప్ కనీస పెన్షన్ 5 రెట్లు చేసే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.