బస్సు బోల్తా, ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లాలో గురువారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

Last Updated : Apr 20, 2018, 09:50 AM IST
బస్సు బోల్తా,  ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నల్గొండ: గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు ప్రమాదవశాస్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామం  వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x