Top 10 Reasons Of BJP Tremendous Victory In Delhi Assembly Elections: పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ విజయానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. కమలం పార్టీ విజయానికి దారి తీసిన ముఖ్యమైన పది కారణాలు ఇవే!
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది. మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
AAP Freebies: ఢిల్లీలో ఎన్నికల సందడి నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఓవైపు గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఓట్లు దండుకునే హామీలపై దృష్టి సారిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
Pujari Granthi Samman Yojana: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రభుత్వం పూజారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆలయాల్లో పనిచేసే పూజారులకు ప్రతినెలా రూ.18వేలు అందిస్తామని తెలిపింది. ఇందులో భాగంగానే ఈ పూజారి-గ్రంధి సమ్మాన్ యోజన కోసం దరఖాస్తులు మంగళవారం ( డిసెంబర్ 31) నుండి స్వీకరిస్తారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే డబ్బులు అందుబాటులోకి ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విలాసవంతమైన జీవితం అనుభవించిన వ్యక్తి జైలులో.. కొత్త ప్రాంతంలో నిద్రపోవడం లేదు. రెండు రోజులుగా ఇదే తంతు అని జైలు అధికారులు తెలిపారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీపార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
INDIA Alliance Break: ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒకే రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి కాదు రెండు అనూహ్య సంఘటనలు సంభవించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఆ కొద్దిసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ప్రకటించింది. ఇరు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇండియా కూటమిలో కలకలం ఏర్పడింది.
AAP on MP Elections: ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేపుతోంది.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమై జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి సారించింది. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.
Gujarat: గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. వరుసగా ఏడవసారి బీజేపీ అధికారం చేపట్టింది. తొలిసారిగా రంగంలో దిగిన ఆప్ పరాజయం పాలైనా ఐదుగురు ఎమ్మెల్యేల్ని గెల్చుకుంది.
AAP as National Party: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీకు నేషనల్ పార్టీ హాదా వచ్చేసింది. ఆప్ ఇప్పుడు ఆ గౌరవం దక్కించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.