Vallabhaneni Vamsi Counters on Paritala Sunitha: వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు.
RGV: ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు.
Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
DGP Gowtham Sawang: తెలుగుదేశం నేత పట్టాభి వ్యాఖ్యలపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్యాప్తు ప్రారంభించారు.
TDP MPs Kesineni Nani, Galla Jayadev to join BJP ?: ఇప్పటికే ఈ ఇద్దరు బీజేపికి చెందిన కీలక నేతలతో ఢిల్లీలో మంతనాలు జరిపారని, త్వరలోనే తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనేది ఆ ప్రచారం సారాంశం. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP Rammohan Naidu) ఒక్కరు మినహా.. మిగతా పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్టే అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
Balakrishna in future of Rayalaseema water projects: రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.
Badvel bypoll latest updates: బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dasari Sudha), బీజేపీ అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.
Pawan Kalyan Controversy: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, చేసిన ప్రసంగం వివాదాస్పదమవుతోంది. కులమతాల వర్గీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కన్నబాబు పవన్పై నిప్పుులు చెరిగారు.
Huzurabad bypolls latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు ఘెల్లు శ్రీనివాస్ యాదవ్ (Ghellu Srinivas Yadav) పోటీ చేస్తుండగా బీజేపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) బరిలో నిలబడ్డారు.
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
Chandrababus residence : మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం సమీపంలో నిరసన చేపట్టారు.
Bakkini Narasimhulu as TTDP chief ?: హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన అనంతరం టీటీడీపీ చీఫ్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కిని నరసింహులుని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు సమాచారం.
L Ramana to join TRS soon: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ స్పష్టంచేశారు. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఎల్ రమణ (L Ramana meets CM KCR).. అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Somireddy Chandramohan Reddy Comments On Childeal.in Website : ఆనందయ్య పంపిణీ చేయనున్న కరోనా మందుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మందుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది.
ED case On Note for Vote: తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఛార్జిషీటు దాఖలు చేసింది. ఆ ఛార్జిషీటులో..
Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Nara Lokesh booked in Criminal case: అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అనంతపురం జిల్లా రాయదుర్గ్ నియోజకవర్గం పరిధిలోని డి హిరేహాల్ పోలీసు స్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నారా లోకేష్పై (FIR filed on Nara Lokesh) కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.