APSRTC: ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది.
Salarys Cut: ఉద్యోగులకు పీఆర్సీ చాలా కీలకం. పీఆర్సీతోనే వేతనాలు పెరుగుతాయ్. అందుకే పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పీఆర్సీ ఇస్తే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గే పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది.
The APSRTC is gearing up for digital transactions to minimise the cash problems in the buses. A 'Unified Ticketing System (UTS)' will soon be introduced for the digital payments
The APSRTC is gearing up for digital transactions to minimise the cash problems in the buses. A 'Unified Ticketing System (UTS)' will soon be introduced for the digital payments
AP SSC Exams 2022: పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపించి.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.
APSRTC Senior Citizen Concession: సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీలో ప్రయాణించే 60 ఏళ్లు పైబడిన వారికి 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు.
APSRTC offer to Tirumala Piligirms: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుపతి వెళ్లేవారు అదే టికెట్పై తిరుమలకు రాకపోకలు సాగించే సదుపాయాన్ని ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
APSRTC Employees Strike: ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఏపీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన మెమోరాండంను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు అందజేశాయి.
APSRTC JAC plan to Stir: విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. పీఆర్సీ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మె చేపట్టి బస్సుల్ని ఆపేస్తామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.
Sankranthi Special Buses: తెలుగింట సంక్రాంతి శోభకు మరికొద్దిరోజులు మిగిలుంది. పెద్ద పండుగకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
Sankranti special buses: సంక్రాతి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Eyewitness reveals facts about bus accident in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి ప్రత్యక్షసాక్షి ఒకరు పలు విషయాలు వెల్లడించాడు. బస్సు ప్రమాదానికి కారణాలను వివరించాడు.
APSRTC News Today: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల్లోని కార్మికులు, భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
Electric Buses: ఏపీఎస్సార్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించింది. తిరుమల గిరుల్లో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఒలెక్ట్రా గ్రీన్టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది.
E Buses: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీఎస్సార్టీసీ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 250 ఇ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన నగరాల్లో ఇ బస్సులు తిరగనున్నాయి.
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.