Tirumala: శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీఐపీలు.. స్వామి వారికి ప్రత్యేకంగా మొక్కులు..

Tirumala: తిరుమలకు వీఐపీలు పొటెత్తారు. శ్రీవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

  • Zee Media Bureau
  • Feb 17, 2025, 06:25 PM IST

Tirupati: కలియుగంలో తిరుమల శ్రీవారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ఈరోజు భారీగా వీఐపీలు స్వామివారిని ప్రత్యేంగా వెళ్లి దర్శించుకున్నారు. అదే విధంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

Video ThumbnailPlay icon

Trending News