Kumbh mela: కుంభమేళ నుంచి వస్తుండగా మిని బస్ ను లారీ మధ్య ప్రదేశ్ లో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు.
Maha kumbh mela: కుంభమేళ పుణ్యస్నానం ఆచరించి తిరుగు ప్రయాణంలో ఉన్న నాచారం భక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటన కన్నీళ్లు తెప్పించేదిగా మారింది.