Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
Bhuvanagiri MP Komatireddy Venkat Reddy torn flexi of TRS MLA Chirumarthi Lingaiah at Ramannapeta guest house. Komatireddy Venkat Reddy slams TRS govt and govt officials over misusing of public properties.
పుష్ప సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ఐదు షోలు వేయనున్నారు.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Attack on Bandi Sanjay's convoy: బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాలను (Bandi Sanjay Nalgonda tour) చెదరగొట్టేందుకు మధ్యలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.
CM KCR comments about Dalit CM promise: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే విపక్షాలు చేస్తున్న ఈ విమర్శలపై సీఎం కేసీఆర్ సోమవారం నాటి ప్రెస్మీట్లో సమాధానం ఇచ్చారు.
Siddipet collector comments on paddy seeds sale: రైతులకు వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ఇది రైతులకు వ్యతిరేక నిర్ణయం అయినందున దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది.
New excise policy in Telangana: నవంబర్ 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు (Huzurabad bypolls results) రాగానే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
Sheep distribution from Oct 24 in Telangana: గొల్ల, కురుమ సామాజిక వర్గాల నుంచి అర్హులైన 7 లక్షల మందికి గొర్రెలు పంపిణీ (Gorla pampini) చేయనున్నట్టు తెలిపారు. ఒక్కో యూనిట్కి రూ. 1.25 లక్షల చొప్పున వెచ్చిస్తూ.. మొత్తం ఒక లక్ష యూనిట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు.
COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
YSRTP chief YS Sharmila about Huzurabad bypolls: సీఎం కేసీఆర్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆయనపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) పోటీ చేయడాన్ని ఓ మార్గం ఎంచుకున్నారని.. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినప్పుడు, వారికి రోజుకో రకమైన రూల్ పెడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిప్పి పంపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila meeting with Prashanth Kishore: హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ (Huzurabad bypolls schedule) వెలువడిన నేపథ్యంలో హూజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి అనే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
Holiday for schools, colleges and offices in Telangana: హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (PE CET) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు పీఈ సెట్ కన్వీనర్ స్పష్టంచేశారు.
Minister Malla Reddy comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి మల్లా రెడ్డి.. గతంలో తరహాలోనే మరోసారి రేవంత్పై నోరుపారేసుకున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి మల్లా రెడ్డి (Minister Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
Telangana High court slams Telangana govt: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 68,097 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 298 మందికి కరోనా సోకినట్టు తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.