AP Liquor: ప్రారంభానికి ముందే వైన్‌షాపు ధ్వంసం.. పగిలిన మద్యం సీసాలు

Liquor Bottles Vandalise In Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే దుండుగులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడికి లాటరీ దక్కిందనే అక్కసుతో ప్రారంభానికి సిద్ధమైన వైన్‌షాపును ధ్వంసం చేశారు. సీసాలు పగులగొట్టడంతో రూ.10 లక్షల మద్యం నష్టం వచ్చింది.

  • Zee Media Bureau
  • Oct 17, 2024, 12:29 AM IST

Video ThumbnailPlay icon

Trending News