Tirumala 2025 May Quota Tickets Release: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం లక్షల మంది భక్తులు కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2025 మే నెల కు సంబంధించిన రూ. 300 ఇతర ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్ ప్రారంభించనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్పడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.