Revanth Reddy Speech From Jadcherla Meeting: " తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాటనే మర్చిపోయారు. అందుకే తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు " అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళంపై సందిగ్దత తొలగింది. షరతులతో కూడిన అనుమతులిచ్చారు చిత్తూరు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా సిటీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మొహరించారు. పాదయాత్రలో భారీగా రైతులు, ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న మల్లన్న... ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Telangana BJP President Bandi Sanjay Praja Sangrama Yatra End Today. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. నేటితో ముగియనుంది.
Sharmila's padayatra : ఏడాది కాలంగా సాఫీగా సాగిన షర్మిల పాదయాత్రకు ఇప్పుడే అడ్డంకులెందుకు అంటే రకరకాల కారణాలు తెర మీదకు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
YSRTP president Sharmila's Padayatra : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది, ఆమె పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. మరికల్ నుంచి ఇవాళ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. దేవకద్ర, మణ్యంకొండ, ధర్మపుర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడే రాహుల్ గాంధీ బస చేయనున్నారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
Rahul Gandhi Bharat Jodo : రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయ్చూర్ నుంచి కృష్ణా నది బ్రిడ్జ్ మీదుగా నారాయణ్ పేట్లోకి ప్రవేశించనున్నారు.
Prashant Kishore 'Jan Suraj' padayatra: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. 'జన్ సురాజ్' ప్రచారం కోసం బిహార్లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు
Naga Shaurya's Krishna Vrinda Vihari Padayatra starts from Today. రాజకీయాల మాదిరి నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.