Liquor Price Hike In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో.. ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో తెలుసుకోండి.
Minister Malla Reddy With Liquor Bottle: మునుగోడులో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మందు, విందు రాజకీయానికి తెరతీశారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మల్లారెడ్డి లిక్కర్ బాటిల్ తో ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.