Delhi Exit Polls 2025: దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈసారి అధికార పార్టీ ఆప్కు గట్టి దెబ్బ తగలవచ్చని తెలుస్తోంది. మెజార్టీ సర్వేలు అధికారం బీజేపీదే అంటున్నాయి. ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
CM Chandrababu Naidu Slams Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్పై సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆప్ సర్కారు నిర్లక్ష్య పాలనతో ఢిల్లీ మురికి కూపంగా మారిందని.. సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.