YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడి దారుణ హత్య..!
YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ ను గుర్తు తెలియని దుండులు దారుణంగా హత్య చేశారు. ఉదయం ఏడుగంటల సమయంలో హత్య జరిగింది.
Written by -
ZH Telugu Desk| Last Updated : Apr 30, 2022, 11:20 AM IST
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.