Bihar Vishadam: యువకులను చితక్కొట్టిన స్టాఫ్‌ నర్స్‌.. బీహార్ లో దారుణం

Bihar Vishadam: బీహార్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి గదిలో ఒకరోజంతా బంధించి మరీ ఇద్దరు యువకులను కర్రలతో చితకబాదింది స్టాఫ్‌ నర్స్‌. వద్దని వేడుకుంటున్న ఆమె వాళ్లను వదల్లేదు. ఈ వీడియో వైరల్‌ కావడంతో దుమారం చెలరేగింది. బీహార్‌ సరన్‌ జిల్లాలోని ఛప్రా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 11:56 AM IST

Video ThumbnailPlay icon

Trending News