Pawan Kalyan: రాజమండ్రి సభలో జనసేన అధినేత ఉద్వేగంతో మాట్లాడారు. సుదీర్ఘ యుద్ధంలో తన ప్రాణాలు పోతే దేశం నలుమూలలా మట్టి చల్లాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభ ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాగింది. అటు ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ పర్యటనను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Badvel Bypoll: ఏపీలో బద్వేలు ఉపఎన్నికకు శంఖారావం మోగింది. కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది.
Bypolls Schedule: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల శంఖారావం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Party: జనసేన అభిమానులకు బ్యాడ్న్యూస్. ఆ పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాసును ఇక లేనట్టే. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్లో జనసేనకు అధికారిక గుర్తు కేటాయించకపోవడమే దీనికి కారణం.
Kodali Nani: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్సైడెడ్ విక్టరీ సాధించగా తెలుగుదేశం పార్టీ మరోసారి ఘోరంగా విఫలమైంది. జిల్లా పరిషత్ ఫలితాలపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్లపై విరుచుకుపడ్డారు.
AP CM YS JAGAN: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఊహించినట్టే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లో సాధించిన వన్ సైడెడ్ విక్టరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విజయంపై ఆయన ఏమన్నారంటే..
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
మొన్న పృథ్వీ రాజ్, నిన్న అంబటి రాంబాబు, ఈ రోజు ముత్తం శెట్టి శ్రీనివాస రావు.. ఇలా వైకాపా పార్టీ నాయకుల రాసలీలల ఆడియో లీకులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం శృష్టిస్తున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ లీకైన ఆడియో టేప్ మీరే వినండి....
Central government: విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్గా మారుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తరచూ ఈ అంశం తెరపైకి వస్తోంది. ఓ వైపు ఉద్యోగుల నిరసన కొనసాగుతుంటే..మరోవైపు కేంద్రం తన వైఖరిపై పట్టు బిగిస్తోంది.
Visakha steel plant: విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమౌతోంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఢిల్లీకు చేరాయి. వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు.
Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ భారీ విజయం సాధించింది. ఓ ఇద్దరు అభ్యర్ధులకు మాత్రం దురదృష్టం అసాధారణంగా వెంటాడింది. జనం నమ్మకం పెట్టినా..దేవుడు కాదన్నాడు. గెలిచినా మృత్యువు వెంటాడేసింది.
Eluru Result: ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ ఖరారు చేసింది. రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు వెలువడ్డాయి.
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ పోలవరం కోసం అధికార పార్టీ ఆందోళన చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం లోక్సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు.
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయం ఏమైంది. ఇప్పుడీ ప్రశ్నే సర్వత్రా విన్పిస్తోంది. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయంపై అధికార పార్టీ ఇంకా కట్టుబడి ఉందా లేక వెనక్కి తగ్గనుందా. వైసీపీ నేతల వ్యాఖ్యలు దేనికి సంకేతాలిస్తున్నాయి.
Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పుడిక అధికార పార్టీదే హవా వీయనుంది. ప్రతిపక్షం తెలుగుదేశం ఆధిక్యానికి అడ్డుకట్టు పడింది. తెలుగుదేశం ఆధిక్యం తగ్గగా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది.
Ambati Rambabu: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
Case on ABN and Tv5: ఏపీలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎంపీను ప్రభుత్వం అరెస్టు చేయించింది. మరోవైపు రెండు మీడియా ఛానెళ్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి గుండెపోటులో మృతి చెందిన ఘటన విషాదం నింపింది.
Ambati Rambabu: తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.