Kumbh mela: కుంభమేళ నుంచి భక్తులు ఎక్కువ మంది అయోధ్యకు వెళ్తున్నారు. దీంతో అక్కడ కూడా భారీగా రద్దీ నెలకొంది.
Maha kumbh mela: కుంభమేళలో ప్రతి రోజు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంతే కాకుండా..అయోధ్య, కాశీలకు వెళ్తున్నారు. దీంతో అక్కడ కూడా రద్దీ ఏర్పడింది.