PFI case: పీఎఫ్‌ఐ కేసులో NIA దూకుడు.. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల సోదాలు..!

PFI case: పీఎఫ్ఐ కార్యకలాపాల మసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రచేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. 

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 02:07 PM IST

PFI case: ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇన్విస్ట్ గేషన్ ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 23 బృందాలతో తనిఖీలు చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News