Revanth Reddy Reaction on Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.