తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Bandi Sanjay Padayatra in Bhainsa: శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రాకకు ఏర్పాట్లు చేసి యూ టర్న్ తీసుకుంటారా అని పోలీసులను ప్రశ్నించారు.
Bandi Sanjay On CM KCR: ఆట తాము మొదలుపెట్టామని.. ఎండింగ్ భయంకరంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంపీ అరవింద్ ఇంటిని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ETELA Rajender:అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా... హుజురాబాద్ లో ఘన విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఈటల రాజేందర్.హుజురాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీజేపీ పెద్దలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం నెలకొంది.ఇంచార్జ్ పోస్టు నుంచి తొలగించాలంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారు.ఈ పరిణామాలతో అప్రత్తమైన బండి సంజయ్.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది
Rajakar Movie: కశ్మీర్ ఫైల్స్ సినిమా సమయంలోనే తెలంగాణలో రజకార్ ఫైల్స్ సినిమా తీస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిజాం హయాంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలు, ప్రజలు పడిన కష్టాలపై రకరకాల వాదనలు ఉన్నాయి. హిందువులే టార్గెట్ గా రజకార్లు మారణహోమం స్పష్టించారని ఒక వర్గం ఆరోపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతల్ని బట్టలిప్పి కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ..బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.
Jeevitha Rajasheker: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా గడువున్నా ముందస్తు వస్తుందన్న ప్రచారంతో పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్న పార్టీలు తమ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి.
Amit Shah: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేక గుజరాత్ అసెంబ్లీ పోల్స్ తో పాటు జరుగుతుందా అన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది.
KCR JAIL: బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్దే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ పీడీ యాక్ట్పై అడ్వైజరీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.