Chandrababu Naidu: నంద్యాల టీడీపీ నేతలపై చంద్రబాబు నాయుడు సీరియస్

నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ నేతలు రోడ్డుకెక్కి కొట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

  • Zee Media Bureau
  • May 17, 2023, 10:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News