Smriti Irani: 'పేదల ఉన్నతికి ప్రధాని మోదీ కృషి చేశారు': స్మృతి ఇరానీ

BJP National Executive Meeting: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. 
 

  • Zee Media Bureau
  • Jul 3, 2022, 02:27 PM IST

BJP National Executive Meeting-Smriti Irani: మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేదల ఉన్నతికి కృషి చేశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కార్యకర్తల త్యాగాలను గుర్తుచేసుకున్నామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అంతేకాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలను బీజేపీ పాటిస్తుందని స్మృతి ఇరానీ తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News