Sabarimala: ఒక్కరోజే లక్ష మందికి పైగా అయ్యప్ప దర్శనం

శ‌బ‌రిమ‌ల పుణ్యక్షేత్రంలో అయ్య‌ప్ప భ‌క్తుల‌తో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్క‌రోజే ల‌క్ష‌మందికి పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 11:29 PM IST

శ‌బ‌రిమ‌ల పుణ్యక్షేత్రంలో అయ్య‌ప్ప భ‌క్తుల‌తో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్క‌రోజే ల‌క్ష‌మందికి పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Video ThumbnailPlay icon

Trending News