Attack On Sri Ram Mandir In Sircilla: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆందోళన చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Attack On Sri Ram Mandir Vandalised Lord Sri Ram Idol: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.