YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi Speech In Prajagalam Meeting: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రసంగం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో చౌక దుకాణాలు, అంగన్ వాడీ కేంద్రాల్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమీషనర్ విజయ్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు.
Palnadu: పల్నాడు జిల్లాలో కన్న కొడుకును చంపిన కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేశారు పోలీసులు . మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో జులై 30న గోపి అనే యువకుడిని కన్న తల్లిదండ్రులే హత్య చేశారు.
Wine Shop Theft: పల్నాడు జిల్లాలో దొంగలు పడ్డారు. ఏకంగా ప్రభుత్వ వైన్ షాపులో చోరీకి విఫలయత్నం చేసి..స్థానికుల కేకలతో పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Demonstrated hand to Central Bank Clerk at Ganapavaram, Rajupalem Mandal, Palnadu District. A farmer took a loan from a bank with 4 gold chains as collateral
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.