Pawan Kalyan: ఇవాళ కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 01:58 PM IST

Janasena Chief Pawan Kalyan: ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి అలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టు చేరుకుని హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో వారాహికి ప్రచార రథానికి పూజలు చేస్తారు. సాయంత్రం ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x