CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..

Telangana Singareni employees:  తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది. 

1 /6

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చే దిశలో ముందుకు పోతుంది.

2 /6

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి  ఇప్పటికే అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.

3 /6

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలోని సింగరేణి గనుల డెవలప్ మెంట్ కోసం సీఎం రేవంత్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు.  తెలంగాణలోని గనుల ద్వారా మనకు విద్యుత్ తో పాటు, బొగ్గును విక్రయించడం ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది. 

4 /6

సింగరేణి కాలరీస్ లో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డి మరీ గనుల్లో పనిచేస్తుంటారు. అలాంటి కార్మికులకు రేవంత్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.

5 /6

సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దీపావళి పండగకు ముందే అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అదిరి పోయే వార్త చెప్పారు.

6 /6

దీపావళి వేళ సింగరేణి కార్మికులు కోసం.. బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా..  ప్రతి కార్మికుని ఖాతాలో(శుక్రవారం) రూ. 93,750. జమఅవుతున్నట్లు సమాచారం. దీంతో సింగరేణి కార్మికులు మాత్రం ఫుల్ సంబరాల్లో ఉన్నట్లు తెలుస్తొంది.