YS Jagan : తెలుగు విద్యార్థుల కోసం సీఎం జగన్

YS Jagan : మణిపూర్ హింసలో చిక్కుకున్న తెలుగు రాష్ర విద్యార్థులను వైఎస్ జగన్ ఆదుకుంటున్నారు. సొంత ఖర్చుతో ఏపీ ప్రభుత్వం రెండు విమానాలను ఏర్పాటు చేసింది. మణిపూర్ నుంచి విద్యార్థులను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.

  • Zee Media Bureau
  • May 8, 2023, 03:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News