Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. పాత, కొత్త నేతల మధ్య వార్

Munugode Bypoll:  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేకుండా రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు కషాయ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలే మునుగోడు బీజేపీలో వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అప్పుడే కోల్డ్ వార్ మొదలైందని చెబుతున్నారు. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా బీజేపీ లో చేరుతున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని ముందు నుంచి బీజేపీలో ఉన్న నేతలు చెబుతున్నారు.

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 03:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News