ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ దోశ తయారుచేసుకోవడం ఎంతో సులభం.
వీటికి కావలసిన పదార్థాలు.. గోధుమ రవ్వ, పెరుగు, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, నీరు.
గోధుమ రవ్వకి పెరుగు, నీరు కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దోశపిండి మందంగా లేక పల్చగా వేసుకుని, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
మంచి క్రిస్పీగా రావాలంటే తక్కువ మంట మీద నెయ్యి లేదా గీ వేసి కాల్చాలి.
గోధుమ రవ్వ అధిక ఫైబర్తో ఉండి, ఇది బరువు తగ్గే వారికి అద్భుతమైన ఆహారం.
ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే హెల్తీ & టేస్టీ ఆప్షన్ అవుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి విటికి ఎటువంటి బాధ్యత వహించినందుకు.