ప్రస్తుతం చాలామందిలో చిన్న పెద్ద తేడా లేకుండా కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.
';
ముఖ్యంగా ఆధునిక జీవనశైలి పాటించే చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.
';
కంటి చూపులు మెరుగుపరచుకోవడానికి చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటున్నారు.
';
ఎలాంటి చికిత్స అవసరం లేకుండా కంటిచూపులు మెరుగుపరచుకునే అద్భుతమైన రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాం.
';
రోజు ఉదయాన్నే ఆయుర్వేద నిపుణులు తెలిపిన పాలకూర నుంచి తీసిన రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
';
పాలకూర రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది.
';
ఈ రసంలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.
';
కాబట్టి రోజు ఉదయాన్నే పరగడుపున కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పాలకూర రసం తాగండి..
';
ఈ రసాన్ని ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసుకోవడానికి ముందుగా పాలకూర ఆకులను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆకులను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే తగినంత తేనె వేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా రెండింటినీ కలిపి జ్యూస్లా తయారు చేసుకొని.. ఒక గాజు గ్లాసులోకి సర్వ్ చేసుకుని తాగితే.. ఎన్నేళ్లయిన కంటి సమస్యలు రావని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.