ఇటీవల కాలంలో చాలా మంది తమ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకున్నారు.
ఉదయాన్నే జాగింగ్, యోగాలు, టైమ్ కు ఫుడ్ తినేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది.
ఉదయాన్నే, జాగింగ్ కు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
రన్నింగ్ కు వెళ్లేటప్పుడు రెండు గ్లాసుల నీళ్లను తాగి మాత్రమే వెళ్లాలి
అంతేకాకుండా.. సమ్మర్ లో బాడీలో నుంచి ఎక్కువగా నీళ్లు బైటకు పోతుంటాయి.
జాగింగ్ కూడా తొందగా ఎండరాకన్న ముందే ముగించుకొవాలి.
దాహాం అన్పించిన లేకున్న తరచుగా నీళ్లు తాగుతు ఉండాలి.