Champions Trophy 2025 Tickets: ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు టికెట్ ఎంత, ఎలా బుక్ చేసుకోవచ్చు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిరీక్షణ పూర్తయింది. మెగా టోర్నీ ఇవాళ ఫిబ్రవరి 19న ప్రారంభమౌతోంది
మెగా టోర్నీ తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ అభిమానులు పోటెత్తుతున్నారు
ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తోంది. ఇండియా ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
దుబాయ్ పాకిస్తాన్లో జరిగే మ్యాచ్ల టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టికెట్ల కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
ఇండియా మ్యాచ్లలో జనరల్ కేటగిరి సీట్ ఒక్కొక్కటి 5912 రూపాయలు
అదే ప్లాటినం సీట్ అయితే ఒక్కొక్కటి 17,73 రూపాయలు. ఇక గ్రాండ్ లాంజ్ అయితే 47,300 రూపాయలు
పాకిస్తాన్లో టికెట్ ధర 1000 రూపాయల నుంచి 25 వేల వరకు ఉంది
ఇండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న ఉంది.
ఫిబ్రవరి 23న దుబాయ్లో జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు క్షణాల్లో విక్రయమైపోయాయి.