ED investigation of MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శనివారం ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 9 గంటల విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 16న ఈడీ విచారణకు మరోసారి కవిత హాజరుకానున్నారు.
MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏడు గంటలుగా నిరాటంకంగా విచారణ సాగుతుండటంతో ఏం జరుగుతుందననే టెన్షన్ పెరుగుతోంది.
MLC Kavitha in Delhi Liquor Scam: రోజుకో మలుపు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతోంది..? ఇందులో ఎవరెవరు ఇరుకున్నారు..? ఎమ్మెల్సీ కవిత పాత్ర ఎంత వరకు ఉంది..? శనివారం విచారణ సందర్భంగా ఏం జరగనుంది..? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.
Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్లో భయం మొదలైందన్నారు.
CM KCR Reacts On ED Notice to MLC Katitha: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు.
BRS MLC Kalvakuntla Kavitha Delhi Press Meet: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా మహిళా బిల్లుపై నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
Kavitha Letter: మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత్ జాగృతి సంస్థ నడుం బిగించింది. విపక్షాలతో కలిసి దేశ రాజధానిలో ఒకరోజు దీక్షను సంకల్పించింది. మహిళా రిజర్వేషన్ల సాధనకై అందరూ కలిసి రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
Delhi Liquor Case: దేశంలో సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రేపు ఈడీ విచారణ నేపధ్యంలో హైదరాబాద్ కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటైంది.
Bandi Sanjay On MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద దీక్షా చేయడం కంటే ముందు సీఎం కేసీఆర్ను ఆమె నిలదీయాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
MLC Kalvakuntla Kavitha On BRS: మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, జోగులాంబ అమ్మవారి ఆలయాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏర్పాటుకు గల కారణాన్ని చెప్పారు.
MLC Kavitha Slams PM Modi: అదానీ సంస్థల పట్ల ప్రధాని మోదీ మౌనం వహించడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రూ.10 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా..? అని అన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని ఫైర్ అయ్యారు.
MLC Kavitha On Adani Enterprises Share Price Down: ప్రధాని మోదీ అండతోనే అదానీ రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరైందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
MLC Kavitha On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
MLC Kavitha CBI Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం.. సీబీఐ ఆమెను విచారించి మరోసారి నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు.
Mlc Kavitha On Bandi Sanjay: బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఎక్కడానికి తన 12 ఏళ్ల కష్టం ఉందని.. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇవాళ బతుకమ్మను అవమానిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఇదే ఆందోళన నెలకొంది ఇప్పుడు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల విచారణలో కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు సీబీఐ అధికారులు.
Mlc Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం 11 మంది అధికారులు కవితను విచారిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
MLC Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద నమోదైన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.